Nalgonda: దళితబంధు పథకంపై కలెక్టరేట్‌లో సమావేశం

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 518 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఈనెల 31లోగా దళిత బంధు పథకం గ్రౌండింగ్ చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news