వరంగల్: ఏనుమాముల మార్కెట్‌లో కరోనా కలకలం

-

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కరోనా కలకలం రేపుతోంది. మార్కెట్ ఆవరణలో గల పరిపాలన విభాగంలో సోమవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో సిబ్బంది, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్‌కు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి రైతులు వస్తుండటంతో రక్తం అందరిలో భయాందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news