రాజేంద్రనగర్: మున్సిపల్ ఆఫీస్‌లో కరోనా కలకలం

-

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ కార్యాలయంలో పనిచేసే 20 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చేవారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news