తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మైనంపల్లి

-

నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మల్కాజిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, శాసనమండలి సభ్యులు శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైకుంఠ నివాసుడైన వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news