ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 638 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 344, వికారాబాద్ 60, రంగారెడ్డి జిల్లాలో 234 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు.
రంగారెడ్డి జిల్లాలో కరోనా అప్డేట్
By Naga Babu
-
Previous article