మెదక్ : అందోల్‌లో వివాదాస్పదమైన ఇండ్ల పంపిణీ

-

సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ వివాదస్పదంగా మారింది. శనివారం మునిపల్లి, కంకోల్‌‌లో నిర్మించిన డబుల్‌ బెడ్ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ హజరై.. డ్రా తీశారు. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు అర్హుల జాబితాను 4 సార్లు ఎంపిక చేయగా.. అందులో 3 సార్లు ఎంపిక చేసిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news