రంగారెడ్డి: గవర్నమెంట్ ఆఫీస్‌లకే ‘షాక్’

-

విద్యుత్ బిల్లులు చెల్లించలేదనే కారణంగా రాజేంద్రనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు తహసీల్దార్, సబ్ ట్రెజరీ ఆఫీసులకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రిజిస్ట్రార్ ఆఫీసుకు 3 రోజులుగా విద్యుత్ నిలిపివేయడంతో 2 రోజుల పాటు అధికారులు బ్యాటరీతో రిజిస్ట్రేషన్లు చేశారు. గత 3 నెలలకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉండడంతో ఈ విధంగా చర్యలు తీసుకున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news