నల్గొండలో కానిస్టేబుల్‌పై దాడి

-

భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై భార్య బంధువులు దాడి చేశారు. ఈ ఘటన నల్గొండలో జరిగింది. నాగార్జునసాగర్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డిఎల్. ప్రసాద్‌కు MLG బంగారుగడ్డకు చెందిన శాంతకుమారితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో రాధిక అనే మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ఆరోపిస్తూ.. శాంతకుమారి బంధువులు దాడికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news