వరంగల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

-

accident
accident

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొని ఒక యువకుడు దుర్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం అర్ధరాత్రి వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది. ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న శుభంకార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news