Karimnagar: రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ సిబ్బంది

-

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ RG-3 అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పైకప్పు కూలిన సంఘటనలో ఇద్దరు అధికారులతోపాటు నలుగురు ఉద్యోగులు సోమవారం గల్లంతయ్యారు. దీంతో సింగరేణి రెస్క్యూ బృందం రంగంలోకి దిగి గల్లంతైన వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. కూలిన పైకప్పు కు అవతలవైపు కార్మికుల మాటలు విన్పిస్తున్నట్లు సమాచారం. ప్రమాద సంఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news