యూపీలో బీజేపీదే అధికారం… అన్ని సర్వేలు చెబుతున్నది ఇదే..

-

మరోసారి యోగీ బాబాకే యూపీ ఓటర్లు జై కొట్టినట్లు అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మళ్లీ బీజేపీనే ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి రాబోతోందని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇక మరోవైపు పంజాబ్ లో ఆప్ పాగా వేయనుందని.. కాంగ్రెస్ పార్టీకి అక్కడ భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగిందని సర్వేల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

yogi-adityanath
yogi-adityanath

 

రిపబ్లిక్ టీవీ సర్వే:

ఉత్తర్ ప్రదేశ్ (403)- బీజేపీ( 262-277), ఎస్పీ( 119-134), బీఎస్పీ( 1-3), కాంగ్రెస్(3-8)

న్యూస్ 18:

ఉత్తర్ ప్రదేశ్ (403)- బీజేపీ( 263), ఎస్పీ( 123), బీఎస్పీ( 11), కాంగ్రెస్(5)

న్యూస్ ఎక్స్:

ఉత్తర్ ప్రదేశ్ (403)- బీజేపీ( 211-225), ఎస్పీ( 146-16), బీఎస్పీ( 14-24), కాంగ్రెస్(4-6)

 

 

Read more RELATED
Recommended to you

Latest news