మెదక్: గురుకుల విద్యాసంస్థల్లో 27న ప్రవేశ పరీక్ష

-

మెదక్ :సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు, కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో చేరడానికి ఈ నెల23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు మెదక్ వెస్ట్ ఆర్సీవో భీమయ్య, డీసీవో వరూధిని ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు.(బాలురు) www.tswreis.ac.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news