Vikarabad: కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

-

చేవెళ్ల: కుంట భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పకుంటానని చేవెళ్ల MLA కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తనకు తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి 9 ఎకరాలు, అత్తవారు తన భార్యకిచ్చిన 5 ఎకరాలు, ప్రభుత్వం 1992లో తనకిచ్చిన 5 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణా రెడ్డి, మద్దెల చింటూ, మద్గుర్ మల్లేష్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news