Karimnagar: సేఫ్టీ మేజర్స్ పాటించకుండా బొగ్గు తీయడం దారుణం: ఎమ్మెల్సీ

-

సింగరేణిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బొగ్గు వెలికితీతలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. 4 కార్మికులు గల్లంతు కావడం బాధాకరమని, 20 రోజుల క్రితమే గని పైకప్పు లీకేజ్ అయ్యిందని వెల్లడించారు. నీటి గుంత తీయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుందని, యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలుస్తుందని ఆరోపించారు. సేఫ్టీ మేజర్స్ పాటించకుండా బొగ్గు తీయడం దారుణమని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news