ఉమ్మడి మెదక్ జిల్లా TRS అధ్యక్షులు వీరే

-

ఉమ్మడి మెదక్ జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లా పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి అప్పగించారు. సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చింతా ప్రభాకర్‌ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news