కరీంనగర్: గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి జనవరి 19 తుది గడువని నగునూరు గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి.లక్ష్మణ్ రావు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న, కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు www.tswreis.ac.in వెబ్ సైట్ను చూడాలని ప్రిన్సిపల్ కోరారు.
ఈ నెల 19న లాస్ట్..!
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వైసీపీ కార్యకర్తను బలితీసుకున్న నారా లోకేష్…ఓటమి భయంతోనే ఇలా
లోక్సభ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.దీంతో టీడీపీ...
మోడీ: ఏపీ కోసమే నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తుంటారు..!
నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్...
ఈ రాష్ట్రానికి ఇంకా తానే సీఎంనని కేసీఆర్ అనుకుంటున్నారు : పొంగులేటి
మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి...