వేములవాడ: రాజన్న భక్తులకు ముఖ్య గమనిక

-

ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేములవాడ యందు ఈనెల 13వ తేదీన నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవ కార్యక్రమాలను కోవిడ్-19 నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు, సంబంధిత సిబ్బందిచే అంతరంగికముగా నిర్వహించబడునని, భక్తులకు పాల్గొనుటకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. భక్తులు సహకరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news