కరీంనగర్ : కరోనా సమాచారం

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 5 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 1, కరీంనగర్ 3, పెద్దపల్లి 0, సిరిసిల్ల జిల్లాలో 1 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news