ఎల్లారెడ్డిపేట: వ్యక్తి అనుమానాస్పద మృతి

-

మండల కేంద్రానికి చెందిన కారం సుదర్శన్ (42) అనే వ్యక్తి సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుదర్శన్ ఉదయాన్నే లేచి మండల కేంద్రంలో ఓ హోటల్ లో టీ తాగి వస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news