28 మంది ఎస్ఐ లకు బదిలీ ఉత్తర్వులు జారీ: సీపీ

-

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల- పెద్దపల్లి జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 28 మంది SI లకు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రవీణ్ కుమార్- స్పెషల్ బ్రాంచ్ రామగుండం, విక్టర్ -స్పెషల్ బ్రాంచ్ రామగుండం, మానస -శ్రీరాంపూర్, సతీష్ -జన్నారం, సంతోష్ -రామగుండం, శ్యాం పటేల్ -గోదావరిఖని టూ టౌన్, శైలజ -గోదావరిఖని 1-టౌన్ బదిలీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news