ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం గ్రామ సమీపంలోని గోదావరి ఇసుక తిన్నెల వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గోదావరి ఒడ్డున కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించి, గొర్రె పొట్టేలును బలి ఇచ్చి తల, మొండెం వేరు వేరుగా పడి ఉండడాన్ని అటుగా వెళ్ళిన పశువుల కాపరులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. ఈ ఘటన జరిగిన పక్కనే ఇసుక ర్యాంపులు ఉండడంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Warangal: గోదావరి ఒడ్డున క్షుద్ర పూజల కలకలం
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...