Warangal: గోదావరి ఒడ్డున క్షుద్ర పూజల కలకలం

-

ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం గ్రామ సమీపంలోని గోదావరి ఇసుక తిన్నెల వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గోదావరి ఒడ్డున కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించి, గొర్రె పొట్టేలును బలి ఇచ్చి తల, మొండెం వేరు వేరుగా పడి ఉండడాన్ని అటుగా వెళ్ళిన పశువుల కాపరులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. ఈ ఘటన జరిగిన పక్కనే ఇసుక ర్యాంపులు ఉండడంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news