Rangareddy: రోడ్డు ప్రమాదంలో.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

-

ఇసుక లారీ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందిన ఘటన KPHB పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. మూసాపేట ప్రగతినగర్‌లో నివాసం ఉండే నవీన్ కుమార్(23) స్విగ్గీలో ఫుడ్ డెలివరీగా పని చేసేవాడు. మంగళవారం రాత్రి పుడ్ డెలివరీ ఇచ్చేందుకు బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఇసుక లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news