సంగారెడ్డి జిల్లాలో దారుణం

-

crimeకన్న తండ్రిని కొడుకు గొడ్డలిలో నరికి చంపిన ఘటన ఆందోల్ మండలం మన్సాన్‌పల్లిలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కిష్టయ్య(42) డబ్బుల కోసం తండ్రి లక్ష్మయ్య(60)ను కిరాతకంగా హత్య చేశాడు. కిష్టయ్యకు మూడు వివాహాలు అయినప్పటికీ అతని వేధింపులు తట్టుకోలేక ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news