సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన విజయలక్ష్మికి శనివారం పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారాన్ని అందించారు. విజయలక్ష్మిని అంబులెన్స్లో నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. లక్ష్మి పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని అభినందించారు.
108లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
By Naga Babu
-
Previous article
Next article