జిల్లాలో కరోనా థర్డ్ వేవ్, ఓమిక్రాన్ వెరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మెదక్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ దవాఖానాల్లో ఐసీయూ పడకలతోపాటు ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ ప్రజలందరూ తమ వంతు విధిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
‘మేము సిద్దం’
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...