‘మేము సిద్దం’

-

జిల్లాలో కరోనా థర్డ్ వేవ్, ఓమిక్రాన్ వెరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మెదక్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ దవాఖానాల్లో ఐసీయూ పడకలతోపాటు ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ ప్రజలందరూ తమ వంతు విధిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news