మెదక్ :దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో మంత్రి హర్షం

-

harishrao
harishrao

2021-22 ఆర్థిక సం.కి సంబంధించి జిఎస్డిపి, తలసరి ఆదాయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news