కాకతీయ కాలంనాటి వీరగల్లు శిల్పాన్ని మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం జంగా రాయి గ్రామంలో గుర్తించినట్టు కొత్త తెలంగాణ బృందం సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు. గ్రామ శివారులో ఓ బండరాయికి చెక్కి ఉన్న రిబ్బను కట్టు, చెవులకు చక్ర కుండాలు బిల్లల హారం పట్టాకత్తి ఉన్నట్టు తెలిపారు. ఈ వీరుడు గ్రామ ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు శత్రువులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ధీరుడని వారు తెలిపారు.
కాకతీయ కాలం నాటి వీరగల్లు శిల్పం లభ్యం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగ్గారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ఎమ్మెల్యే జగ్గారెడ్డి తుపాకి రాముడు మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా...
డీజేలపై నిషేధాజ్ఞలు పొడగింపు: సీపీ శ్వేత
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్ననిషేధాజ్ఞలు 31...