మేడ్చల్: ఉద్యోగాలను భర్తీ చేయాలని తహసీల్దార్లకు వినతి

-

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని మండలాల తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news