మేడ్చల్: శామీర్ పేట్లో ఘోర విషాదం

-

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్లో రన్నింగ్ చేస్తూ ఆర్మీ అధికారి సత్తార్ సింగ్ గుండెపోటుతో మరణించారు. శిక్షణలో భాగంగా 30కి.మీ. పరుగుపందెంలో పాల్గొనగా.. రన్నింగ్ చేస్తూ ORR సర్వీస్ రోడ్డుపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మెహదీపట్నం రెజిమెంట్లో ఆయన ఏఎస్ఐ ర్యాంకు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news