మేడ్చల్ జిల్లా శామీర్ పేట్లో రన్నింగ్ చేస్తూ ఆర్మీ అధికారి సత్తార్ సింగ్ గుండెపోటుతో మరణించారు. శిక్షణలో భాగంగా 30కి.మీ. పరుగుపందెంలో పాల్గొనగా.. రన్నింగ్ చేస్తూ ORR సర్వీస్ రోడ్డుపై కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మెహదీపట్నం రెజిమెంట్లో ఆయన ఏఎస్ఐ ర్యాంకు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు
మేడ్చల్: శామీర్ పేట్లో ఘోర విషాదం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -