ఒకే రోజు వంద మందిపై కేసు నమోదు

-

కరోనా కేసులు పెరుగుతున్న కొంతమంది వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్ల్స్ తదితర కౌంటర్ల‎లో ఉండి మాస్క్ లు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనంతరం మాస్క్ ధరించని 100 మందిపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news