ముచ్చింతల్లో నిర్మించిన దివ్య సాకేత రామానుజాచార్యుల క్యాంపస్కు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. రేపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎల్లుండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫిబ్రవరి 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు సీజేఐ ఎన్.వి.రమణ తదితరులు సందర్శించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకకై పోలీసులు పూర్తి ఏర్పాట్లను సిద్ధం చేశారు.
ప్రముఖులు రాక..ఏర్పాట్లు సిద్ధం
By Naga Babu
-
Previous article
Next article