వరంగల్ : పరకాలలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు

-

హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా గణపురం వైపు వెళ్తున్న ఓకారు, భూపాలపల్లి నుంచి బాసరకు ప్రయాణికులతో వెళ్తున్న జీపు ఎదురెదురుగా వెళ్లి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో బాసరకు వెళ్తున్న జీపు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news