సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సబితా ఇంద్రారెడ్డి

-

sabitha indra reddyజల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైనేజీ, CC రోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. స్పందించి కేవలం CC రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ. 25 కోట్లను HMDA, TSIIC నుంచి నిధులను విడుదల చేయించినట్లు మంత్రి తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news