Medak: జగ్గారెడ్డికి హామీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు

-

గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలో పేదలకు సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలను సంగారెడ్డిలో పెంచాలని స్థానిక ఎమ్యెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంగారెడ్డిలో సమస్యలను మంత్రి హరీష్​రావు దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన హరీష్ రావు.. సంగారెడ్డిలో 31, సదాశివపేటలో 20 బస్తీ దవాఖానాలు ఉన్నాయని.. త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news