ప్రశాంతంగా ముగిసిన MPఅరవింద్ పర్యటన

-

Arvind_BJP_MP
Arvind_BJP_MP

దత్తత గ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం మూల, రాపూరుగోదూర్ గ్రామాలలో MP అరవింద్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆయన పర్యటన ప్రశాంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా MP అరవింద్.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news