వరంగల్ : సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కవిత

-

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితను నియమించిన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని ఎంపీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news