యాదాద్రి: దిగొచ్చిన ప్రభుత్వ యంత్రాంగం

-

ఆలేరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ వెంకట్ రెడ్డి ధర్నా చేశారు. ధర్నాతో అధికార యంత్రాంగం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కలెక్టర్ చొరవతో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా 3 రోజుల్లో అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపాkomatireddy venkat reddyరు.

Read more RELATED
Recommended to you

Latest news