ములుగు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 15,327 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అందులో మొత్తం 15,233 మంది కోలుకున్నారని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 66 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. కాగా బుధవారం నిర్వహించిన పరీక్షలలో ఎనిమిది మందికి కరోనా సోకగా, మొత్తం 28 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించారు.
ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఎంతమందికి కరోనా సోకిందంటే..?
By Naga Babu
-
Previous article
Next article