నల్గొండ : రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వానిదే బాధ్యత : ఎంపి

-

చౌటుప్పల్-విజయవాడ రహదారి ఇరుకుగా ఉండటం కారణంగానే నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎనిమిది లైన రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రిని కూడా కలిశానని ఎంపీ కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వకపోవడం కారణంగా ఇలాంటి ప్రమాదాలకు గురైనా నిరుపేద ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలకు పరోక్షంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news