రంగారెడ్డి: యాగంలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి

-

ఎల్బినగర్ నియోజకవర్గం సాగర్ కాంప్లెక్స్ బియన్ రెడ్డి నగర్‌లో జరిగిన రుద్ర సంహిత త్రిశత చండి మహాయాగంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, యువ నేత కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, కరోనా కష్టాలు దూరం కావాలని మంత్రి ఈ సందర్భంగా ప్రార్థించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news