చౌటుప్పల్: జాతీయ రహదారిపై పెరిగిన వాహనాల రద్దీ

-

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గురువారం కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలలోని పల్లెవాసులు ఇంటి బాట పట్టారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే 65 జాతీయ రహదారి మరింత రద్దీగా మారింది. ముఖ్యంగా చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు వాహనాల రద్దీ ఎక్కువగా కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news