నల్గొండ : అనుచిత వ్యాఖ్యలను కేసీఆర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి’

-

భారత రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ 48 గంటల దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news