బైక్ – లారీ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

-

బైక్ – లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మేళ్లచెరువు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం వద్ద కోదాడ టూ మేళ్లచెరువు రహదారిపై ఎదురెదురుగా వస్తున్న బైక్ లారీ ఢీకొని ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news