నల్గొండ: 24న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక

-

నందికొండ మునిసిపాలిటీలో రూ.25 కోట్లతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, వైకుంఠధామం పనుల కోసం యంత్రాల సాయంతో భూమిని చదును చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారని ఆ పార్టీ కార్యకర్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news