మేడారం జాతర భక్తులకు ఆర్టీసీ శుభవార్త!

-

దేవరకొండ: ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో పార్సిల్ సర్వీసు ద్వారా మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. భక్తులు మొక్కలు తీర్చుకొనేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేవరకొండ, కొండమల్లేపల్లిలో పార్సిల్ బుకింగ్ సౌకర్యం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news