’30 ఏళ్లుగా ‘టీ’ నే ఆహారం’

-

మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ(60) 30 ఏళ్లుగా భోజనం చేయకుండా ‘టీ’ తోనే కాలం వెళ్లదీస్తుంది. 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణం కాక వాంతులయ్యేవని తెలిపింది. అప్పటి నుంచి ‘టీ’ మాత్రమే అలవాటు అయిందని తెలిపింది. ప్లాస్క్ లో పోసుకుని ఆకలి అయినప్పుడు తాగుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news