వేములవాడ మున్సిపల్లో ఇటీవల విలీన గ్రామమైన కాశయ్యపల్లి (15వ వార్డు) గ్రామానికి చెందిన గోస్కుల ప్రశాంత్(23) ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని పట్టణ సీఐ వెంకటేష్ అన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Karimnagar: ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
By Network
-
Previous article