నల్లగొండ: నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా విద్యా బోధన

-

online classes
online classes

కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు జనవరి 8వ తేదీ నుంచి 31వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news