వరంగల్ : మా కార్యకర్తలు ముందున్నారు: కోదండరాం

-

kodandaram tjs - Telangana Janasamithi
kodandaram tjs – Telangana Janasamithi

ప్రజా సమస్యలపై పోరాటంలో మా కార్యకర్తలు ముందున్నారని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా తమ కార్యకర్తలు పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తిపోతపథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగిపోతున్నాయన్నారు. భూములు గుంజుకోవడంలో అధికార నాయకులు ఎనుకటి జమీందార్లను మించిపోయారని ఆయన విమర్శలు గుప్పించారు

Read more RELATED
Recommended to you

Latest news