ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి వస్తున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కాన్వాయ్ నిలిపివేశారు. దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాసేపటికి రేవంత్ రెడ్డితో పాటు 8 మంది వాహనాలకు అనుమతినిచ్చారు. కొద్దిసేపు కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
మేడారం: రేవంత్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...